రాహుల్ యాత్ర కోసం 90 స్పెషల్ క్యారవాన్లు

The long journey has begun………………………………. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్ర  ఇవాళ  ప్రారంభమైంది.  ఈ యాత్రలో భాగంగా  రాహుల్ దాదాపు 150 రోజులపాటు కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు పాదయాత్ర చేస్తారు. ఈ సమయంలో రాహుల్ హోటళ్ళలో బస చేయరు. ప్రత్యేకంగా తయారు చేసిన ఓస్పెషల్ బస్ …
error: Content is protected !!