తెలుగు రాష్ట్రాలపై సీతారామన్ శీతకన్ను!

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్ కేటాయింపుల్లో అత్తింటి మీద కంటే పుట్టింటి పైనే  ప్రేమ చూపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవాళ మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల ఊసే ఎత్తకపోవడం విచారకరం. కనీసం ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా మంజూరు చేయలేదు. కొనసాగుతున్న ప్రాజెక్టులు, రైల్వేలైన్‌లకు కూడా ఎలాంటి కేటాయింపులు లేవు.ఇదేమి బడ్జెటో …

సామాన్యులపై సెస్ ల భారం !

కేంద్ర బడ్జెట్ సామాన్యుడికి ఒరగబెట్టింది ఏమి లేదు. పైగా షాకులిచ్చింది.  డ్యూటీలు తగ్గించి.. సెస్సులు పెంచడం వల్ల లాభమేమి లేదు. ఒకటి రెండు విషయాల్లో ఊరట తప్ప మిగిలినవన్నీ వడ్డింపులే. అగ్రి అండ్‌ ఇఫ్రా డెవలెప్‌మెంట్‌ సెస్‌ పేరుతో భారీగా వడ్డించారు. ఓవైపు గోల్డ్‌ సిల్వర్‌పై కస్టమ్స్‌ డ్యూటీ తగ్గిస్తూనే మరోవైపు సెస్ పెంచేశారు. గోల్డ్‌ సిల్వర్‌పై …
error: Content is protected !!