ఆ ఇద్దరూ పాత్రల్లో ఇమిడిపోయారు !
Thalaivi ………………. ‘తలైవి’ …..నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా డైరెక్టర్ ఎ.ఎల్. విజయ్ తీసిన సినిమా ఇది. జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటించగా .. తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి పోషించారు. అరవింద్ స్వామి ఎంజీఆర్ గా బాగా సూట్ అయ్యారు.ఎంజీఆర్ …
