జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర !!

Registration has already started……………………… అమర్‌నాథ్ యాత్ర……హిందువులు పరమ పవిత్రంగా భావించే యాత్ర  ఇది. అమర్ నాథ్  పుణ్యక్షేత్రానికి ప్రతిఏడాది భక్తులు భారీ సంఖ్యలో వెళ్తుంటారు.  ఏడాది కి ఒకసారి  ఈ అవకాశం లభిస్తుంది.  ఈ ఏడాది జూన్ 29  న యాత్ర ప్రారంభమై.. ఆగస్టు 19న ముగుస్తుందని జుమ్మూ కశ్మీర్   ప్రభుత్వం అధికారికంగా …
error: Content is protected !!