చురకలు అంటించడంలో ఆయన స్టయిలే వేరు !!

Taadi Prakash…………….. తెలుగు దినపత్రికల్లో మొట్టమొదట రాజకీయ కవితలు రాసిన వాళ్లెవరో చెప్పండి? అని ఎడిటర్‌ నండూరి రామ్మోహనరావు ఒక మధ్యాహ్నం వేళ విజయవాడ ఆంధ్రజ్యోతి ఆఫీసులో అడిగారు నన్ను.‘ఇంకెవరు! రాంభట్ల కృష్ణమూర్తి గారేగా’ అన్నాను చాలా కాన్ఫిడెంట్‌గా! ఆయన నా భుజమ్మీద చిన్నగా కొట్టి ‘మీతో అదే వచ్చింది’ అన్నారు. మీతో అంటే కమ్యూనిస్టులతో …
error: Content is protected !!