అమ్మకానికి ఎయిరిండియా ఆస్తులు !
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రభుత్వానికి గుదిబండగా మారింది . పీకల్లోతు నష్టాల్లో ఇరుక్కుపోయిన సంస్థ ను ప్రభుత్వం అమ్మే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో ముందుగా సంస్థ ఆస్తులను అమ్మేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సొమ్ము తో రుణభారం తగ్గించుకోవాలని ప్రభుత్వ సంకల్పం. ఎయిర్ ఇండియా సంస్థ ప్రధాన నగరాల్లో నివాస, …